News
ఢిల్లీ పీఠం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా పూర్తయింది. 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 673 మంది అభ్యర్థుల గెలుపోటములు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఫిబ్రవరి 10న ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 1.33 కోట్లమంది ఓటర్లలో దాదాపు 67.14% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.2013 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 65.86% రికార్డు పోలింగ్ కన్నా ఇది 1.28% అధికం.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








